News
రూల్స్ ప్రకారం.. ఇండియా ఛాంపియన్స్ సెమీ-ఫైనల్లో పాకిస్తాన్ ఛాంపియన్స్తో ఆడటానికి నిరాకరిస్తే మొహమ్మద్ హఫీజ్ కెప్టెన్సీలోని పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్టుకు వాకోవర్ లభిస్తుంది. దీంతో పాకిస్తాన్ ఛాంపియన్ ...
కొన్నేళ్ల కిందట కేవలం డిజిటల్ ప్రపంచానికి మాత్రమే పరిమితం అయిన క్రిప్టో ప్రస్తుతం ప్రజల ఆర్థిక ప్రణాళికల్లో భాగంగా ఒక ఆస్తి పెట్టుబడిగా మారిపోయింది. ఈ క్రమంలో క్రిప్టోలతో ఉండే పన్నుల గురించి ఖచ్చితంగా ...
90వ దశకంలో వెండితెరను ఏలిన సినీ స్టార్స్ మరోసారి కలుసుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో హీరోహీరోయిన్, డైరెక్టర్లుగా చేసిన పలువురు గోవాలో హ్యాపీగా పార్టీ చేసుకున్నారు. వీరిలో జగపతి బాబు, శ్రీకాంత్, దర్శకు ...
ఈజీగా డబ్బు సంపాదించాలని గంజాయి అమ్ముతున్న ముగ్గురు నల్గొండ వన్ టౌన్ పోలీసులకు పట్టుబడ్డారు. సీఐ రాజశేఖర్ రెడ్డి మంగళవారం ...
ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నుంచి నలుగురికి చోటు దక్కింది. ప్రధాన కార్యదర్శిగా శ్రవణ్ రావు, ...
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, రాష్ర్ట పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ను ...
చాలా రోజులుగా అమెరికా ఇండియా మధ్య వ్యాపార ఒప్పందం కోసం ద్వైపాక్షిక సంప్రదింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందుకోసం భారత్ నుంచి ప్రత్యేక బృందం అమెరికా కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. అగ్రి, డెయిరీ ఉత్పత్తుల ద ...
అశ్వారావుపేట, మణుగూరు ఏరియా గవర్నమెంట్ హాస్పిటళ్లలో బ్లడ్ బ్యాంక్లకు అనుమతి వచ్చిందని డీసీహెచ్ఎస్ రవిబాబు మంగళవారం తెలిపారు. ఇప్పటి వరకు కేవలం కొత్తగూడెం, భద్రాచలం ఏరియా హాస్పటళ్లలో మాత్రమే బ్లడ్ ...
జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 31న ఉదయం 10 గంటలకు మోడల్ కెరీర్ సెంటర్ టేకులపల్లిలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి ఎన్. మాధవి మంగళ ...
ప్రతి నెలా కామారెడ్డి జిల్లాకు పాల బిల్లు రూ.కోటి చెల్లిస్తున్నామని విజయ డెయిరీ రాష్ట్ర చైర్మన్ గుత్త అమిత్రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ లో విజయ డెయిరీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింత కుంట తి ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results