ニュース

సాక్షి, హైదరాబాద్‌: గొర్రెల పంపిణీ పథకంలో రూ.వెయ్యి కోట్లకుపైనే గోల్‌మాల్‌ జరిగినట్టు ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు అంచనాకు వచ్చారు. ఈ మేరకు ఈడీ హైదరాబాద్‌ జోనల్‌ కార్యాలయం శుక్రవారం ...
న్యూఢిల్లీ: భారత పురుషుల ఫుట్‌బాల్‌ జట్టుకు చాన్నాళ్ల తర్వాత స్వదేశీ కోచ్‌ను నియమించారు. అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య ...
రాంగోపాల్‌పేట్‌ (హైదరాబాద్‌): సృష్టి ఆస్పత్రి కేసు వ్యవహారంలో కీలకమైన ఏ1 ముద్దాయి డాక్టర్‌ నమ్రత పోలీసుల విచారణలో నోరు ...
ప్రస్తుతం రాష్ట్రంలో కొంత లోటులోనే వర్షపాతం.. ఆగస్టు నెల అంచనాలను విడుదల చేసిన ఐఎండీ సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వర్షాలు ...
కమ్యూనిస్టులు ఉప్పులాంటివారు ‘కమ్యూనిస్టులు ఉప్పు లాంటివారు.. ఉప్పు లేని వంట రుచి ఉండదుం. అలాగే ప్రజా సమస్యలపై పోరాటంలో ...
బనకచర్లపై చంద్రబాబు అనుస రిస్తున్న బుల్డోజ్‌ విధానానికి బీజేపీ, కాంగ్రెస్‌ మౌనమే కారణమని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనా లను ...
మిర్యాలగూడ: గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యంతోనే యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ నిర్మాణ పనుల్లో ఆలస్యం జరిగిందని డిప్యూటీ సీఎం ...
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో జూన్‌లో భారీ సంఖ్యలో జరిగిన మున్సిపల్‌ కమిషనర్ల బదిలీలు కొత్త ...
46 పరుగుల వద్ద కెఎల్‌ రాహుల్‌ 7 (28) ఔట్‌ అయ్యాడు. ఓవల్‌ టెస్ట్‌లో ఆతిథ్య జట్టు 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేయగా అనంతరం ...
ఓవల్‌ వేదికగా భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్‌ రసవత్తరంగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ ...
దేశీయ మార్కెట్లో 7 సీటర్ కార్లకు కూడా డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు ఈ విభాగంలో కార్లను ...
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా స్టార్‌ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్‌లో ఓలీ పోప్‌ వికెట్‌ తీయడంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 200 వికెట్లు పూర్తి ...