News

IPL 2025: 'ఈ లెక్కన' పంజాబ్‌దే టైటిల్‌.. రన్నరప్‌ ముంబై ఇండియన్స్‌..! తాజాగా ముగిసిన ఐపీఎల్‌ 2025 సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఛాంపియన్‌గా అవతరించింది.
సాక్షి,ఢిల్లీ: ఎయిరిండియా బోయింగ్ 787-800 విమాన ప్రమాదంతో భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది.
సాక్షి,ఢిల్లీ: ఎయిరిండియా విమానం పెను ప్రమాదంలో మరో నలుగురు మెడికోలు మృతి చెందారు. రాకేష్‌,ఆర్యన్‌,మనవ్‌ జయ్‌ ప్రకాష్‌లు ...
అహ్మదాబాద్‌ విమాన ప్రమాద నేపథ్యంతో.. బోయింగ్‌ డ్రీమ్‌లైనర్‌ 787-8 విమానాలను ఇక మీదట భారత విమానయాన సంస్థలకు ఉపయోగించకూడదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందట. ఈ మేరకు.. ప్రమాదంపై విచారణ ముగిశాక అమెరికా ...
తల్లాడ సాయికృష్ణ,అమ్మినేని స్వప్న చౌదరి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కిషోర్ దాస్,వినోధ్ నువ్వుల, కృష్ణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం హనీ కిడ్స్. వీరి నటనకు తోడు అత్యాధునిక గ్రాఫిక్స్ ...
దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం పెరగడం, ముడిచమురు ధరలు విపరీతంగా పెరగడంతో భారత ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు పతనమయ్యాయి. ఇంట్రాడేలో 80,354.59 పాయింట్ల క ...
న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌ (గుజరాత్‌) ఎయిరిండియా విమాన ప్రమాద విచారణలో పురోగతి చోటు చేసుకుంది. ఘటనా స్థలం నుంచి బ్లాక్‌ ...
మోస్ట్‌ అడోరబుల్‌ సెలబ్రిటీ కపుల్‌ అఖిల్ అక్కినేని, జైనబ్ ( Akhil -Zainab ) జంట పెళ్లి తరువాత తొలిసారి సందడి చేశారు.
మోస్ట్‌ అడోరబుల్‌ సెలబ్రిటీ కపుల్‌ అఖిల్ అక్కినేని, జైనబ్ ( Akhil -Zainab ) జంట పెళ్లి తరువాత తొలిసారి సందడి చేశారు.
IPL 2025: 'ఈ లెక్కన' పంజాబ్‌దే టైటిల్‌.. రన్నరప్‌ ముంబై ఇండియన్స్‌..! తాజాగా ముగిసిన ఐపీఎల్‌ 2025 సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ ...
ప్రస్తుతం తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రాల్లో రామాయణ్‌ ( Ramayan Movie) ఒకటి. రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ సాయిపల్లవి సీతగా నటిస్తోంది. కన్నడ స్టార్‌ యశ్‌ రావణుడి పాత్ర పోషిస ...
సాక్షి, ఢిల్లీ: ఒక్క సాకుతో సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావును జైలుపాలు చేశారని.. ఎప్పటికైనా ధర్మం, న్యాయం గెలుస్తుందని.. ఈ కేసులో సరిగ్గా ఇదే​ జరిగిందని సీనియర్ న్యాయవాది పొన్నవోలు ...