Nieuws

గురు భక్తితో ఏకలవ్యుడు చేసిన త్యాగం చరిత్రలో నిలబడిపోయిందని ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.
డిజిటల్‌ అరెస్ట్‌ ఘటనలలో సైబర్‌నేరగాళ్లు నయా పంథాలో సుప్రీంకోర్టు పేరును వాడుతూ వృద్ధులు, రిటైర్డు ఉద్యోగులను బెంబేలెత్తిస్తూ ...
తమవారి బూడిదనైనా ఇవ్వండి సారు అంటూ సిగాచి పేలుడులో గల్లంతైన వ్యక్తుల కుటుంబ సభ్యు లు అధికారులను కోరుతున్నారు. సంగారెడ్డి ...
వాహన పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్లు మూడు నెలల్లోపు కట్టని వారిపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది.
సంగారెడ్డి జిల్లాలో పెద్ద ప్రాజెక్టుల్లో ఒక్కటైన జహీరాబాద్‌ మండలం కొత్తూర్‌(బి) నారింజ వాగు ప్రాజెక్టు ఏటా నీటితో ...
అన్నదాతలు వానకాలం వరి సాగుకు సిద్ధమవుతున్నారు. ఎగువన కురిసిన వర్షాలకు కృష్ణానది పరవళ్లు తొక్కుతుండడంతో సాగర్‌ ఆయకట్టు ...
గవర్నర్‌ సూచనల మేరకు ఉట్నూర్‌, భద్రాచలం, మన్ననూర్‌, ఏటూరునాగారం తదితర నాలుగు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)ల పరిధిలోని ...
కొంతమంది నాయకులు, రియాల్టర్లు తమ స్వార్థం కోసం హైడ్రాను తప్పుదోవ పట్టించి, కాలనీ ప్రహరీని కూల్చివేయించారని బాచుపల్లిలోని ...
‘అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్‌వాడీ కేంద్రాలను అభివృద్ధి చేస్తాం.. అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాలకు సకల హంగులతో కొత్త ...