Nieuws
భూ భారతి పోర్టల్లో రెవెన్యూ రికార్డులు లోపరహితంగా ఉండాలన్న లక్ష్యంతో రంగారెడ్డి జిల్లాలో ఉన్నతాధికారులు సేత్వారు రికార్డులను ...
రక్తదానం ఓ మహత్తరమైన సామాజిక బాధ్యత. మనం ఇచ్చే రక్తం మరొకరి ప్రాణాలు కాపాడుతుంది. అత్యవసర వేళల్లో నిల్వలు నిండుకొని ఎంతో మంది ...
చందానగర్లో సెల్లార్ మునకతో దుకాణదారులకు భారీ నష్టం వాటిల్లింది. చిన్నం కాంప్లెక్స్ వద్ద గురువారం రాత్రి పొద్దుపోయే వరకు ...
మహిళల ఆర్థికాభివృద్ధికి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల ...
కావలి పట్టణానికి చెందిన కండ్లగుంట మధుబాబునాయుడు ప్రతి మూడునెలలకు ఓ పర్యాయం.. ఇప్పటివరకు 67సార్లు రక్తదానం చేశారు.
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను రాజ్భవన్లో శుక్రవారం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఛైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు.
రాష్ట్రంలోని రవాణా రంగ కార్మికుల సంక్షేమాన్ని కాంక్షించి త్వరలోనే ప్రభుత్వం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
రైళ్లలో ప్రయాణికులే లక్ష్యంగా నేరాలకు పాల్పడుతున్నది పాతనేరస్థులా.. అంతర్రాష్ట్ర ముఠాలా..? అనే విషయంలో వాస్తవాలు గుర్తించేందుకు జీఆర్పీ పోలీసులు సిద్ధమయ్యారు.
వ్యవసాయంలో పెరుగుతున్న పెట్టుబడులను నియంత్రించేందుకు జిల్లా వ్యవసాయ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. సేంద్రియ సాగును పెంచడం ద్వారా నాణ్యమైన అధిక దిగుబడులను సాధించేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించిం ...
జాతీయ రహదారి 216పై జరిగిన ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకొంది.
Sommige resultaten zijn verborgen omdat ze mogelijk niet toegankelijk zijn voor u.
Niet-toegankelijke resultaten weergeven