News
Meta India head: ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా ఇండియా హెడ్గా అరుణ్ శ్రీనివాస్ నియమితులయ్యారు. జులై 1 నుంచి బాధ్యతలు ...
ఈ నెల 17 నుంచి రైతు భరోసా నిధులు పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రులతో సమావేశం తర్వాత సీఎం రేవంత్రెడ్డి ...
మాజీ మంత్రి, వైకాపా నేత పేర్ని నానికి అరెస్టు వారెంట్ జారీ అయింది. 2019లో తెదేపా కార్యకర్త చందు శ్రీహర్షపై పోలీసులు కేసు ...
2025, మే నెలలో భారత ఆటోమొబైల్ అమ్మకాలు మిశ్రమ ఫలితాలను ఇచ్చాయని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(SIAM) తెలిపింది.
పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బురద గుంతలో దిగి ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయారు.
ఇంటర్నెట్ డెస్క్: అనుకున్న సమయానికి గమ్యం చేరేందుకు చాలా మంది ఉబర్, ఓలా, రాపిడో రైడ్ సేవలను వినియోగించుకుంటున్నారు. అయితే.
కేంద్ర మంత్రి బండి సంజయ్కు హైకోర్టులో ఊరట కలిగింది. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ పోలీస్స్టేషన్లో ఆయనపై నమోదైన కేసును ...
ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి (Ponguleti Srinivas Reddy)పై టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud ...
సైన్యంలోకి వెళ్లే సత్తా తనలో ఉందని నమ్మిందామె. దానికి తండ్రి ప్రోత్సాహమూ తోడైంది. ఆపై ఎన్డీఏలో చేరి శిక్షణ పూర్తిచేసుకుంది.
వుమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025లో భాగంగా అక్టోబర్ 5న టీమ్ఇండియా, పాకిస్థాన్ జట్టుతో తలపడనుంది. ఈ ఉత్కంఠ పోరుకు ...
Bike taxi: కర్ణాటకలో బైక్ ట్యాక్సీలు నిలిచిపోయాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయా సంస్థలు తమ సేవలను నిలిపివేశాయి.
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results