সংবাদ

మెట్రో రైలు రెండో దశలో పార్ట్‌-బీ కింద ప్రతిపాదించిన నార్త్‌సిటీ, ఫ్యూచర్‌సిటీ కారిడార్ల పనులు వేగిరం కానున్నాయి.
పాత బస్తీలో చేపట్టిన మెట్రో కారిడార్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఊతమిచ్చింది. 2025-26 బడ్జెట్‌లో కేటాయించిన రూ.500 కోట్లలో రూ.125 ...
బీజేపీ పాలనలో రాజ్యాంగ పునాదులపై ఉద్దేశపూర్వక దాడి జరుగుతోంది. ఈ నేపథ్యంలో లౌకిక, ప్రజాస్వామ్యవాదులు అప్రమత్తం కావాలి. కేంద్ర ...
కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేసింది. లక్షలాది మంది ఇళ్లలో ఆనందాన్ని నింపింది అని ఏపీ ...
అణుశక్తి లాంటి విభిన్న స్వభావాలు కలిగిన నాయకుడు పవన్‌ కల్యాణ్‌ అని జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కె.నాగబాబు అన్నారు.
సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్‌ కమిషనర్‌గా సీహెచ్‌ ప్రియాంక సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు స్పెషల్‌ కమిషనర్‌గా ...
తాను సాధారణ కార్యకర్తనని, ఎమ్మెల్యే రాజాసింగ్‌ సీనియర్‌ నాయకుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ...
రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ వ్యవస్థద్వారా ఉనికిలోకి వచ్చిన గ్రేడ్‌-5, గ్రేడ్‌-6 పంచాయతీ కార్యదర్శుల పదోన్నతుల వ్యవహారం ...
ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఈసెట్‌)-2025లో ర్యాంకులు పొందిన అభ్యర్థులకు మంగళవారం నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ...
ఇంటర్‌ సప్లమెంటరీ పరీక్షల్లో 51ు మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత నెల 22-29 తేదీల మధ్య జరిగిన ఇంటర్‌ సప్లమెంటరీ ...
ఈఎస్‌ఐలో బదిలీలను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే చేపట్టామని ఈఎ్‌సఐ డైరెక్టర్‌ వి.ఆంజనేయులు తెలిపారు. ‘పలుకుబడికే పదోన్నోతి’ ...
రాష్ట్రంలో పెద్దఎత్తున ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. ఏకంగా 67,732 మంది టీచర్లు పాఠశాలలు మారారు. భారీ సంఖ్యలో చేపట్టిన ఉపాధ్యాయుల ...