News

బాహుబలి-1 రిలీజై పదేళ్లు అవుతున్న సందర్భంగా యూనిట్ లో కీలక సభ్యులంతా మరోసారి కలిశారు. హీరో ప్రభాస్, విలన్ గా నటించిన రానా, దర్శకుడు రాజమౌళితో పాటు చాలామంది గెట్ టుగెదర్ అయ్యారు. కలిసి ఫొటోలు దిగారు.
శిల్పా షెట్టి.. అప్పుడెప్పుడో వచ్చిన సాహసవీరుడు సాగరకన్య సినిమాలో ఎలా ఉందో, ఇప్పటికీ ఆమె అచ్చం అలానే ఉంది. ఏళ్లు ...
విశాఖ కు సరికొత్త అట్రాక్షన్ ఇనార్బిట్ మాల్. లుల్లూ మాల్, కన్వెన్షన్ సెంటర్ వచ్చేలోగా ఇది ప్రారంభమైపోతుంది. ఆ దిశగా ఇనార్బిట్ ...
ప్రతిపక్షంపై రాజకీయ విమర్శలతో మంత్రులందరూ నిత్యం విరుచుకుపడుతూ ఉండాలంటూ.. స్వయంగా ముఖ్యమంత్రి ఏకంగా కేబినెట్ సమావేశంలోనే ...
ముఖ్యమంత్రి చంద్రబాబుని ప్రసన్నం చేసుకోవాలంటే ఆయన మార్కు నుంచి ఆలోచించి పనిచేస్తేనే మార్కులు పడతాయి. లేకపోతే మాత్రం బహు కష్టం ...
నీ భర్త చేసిన తప్పులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదంటూ కొన్ని రోజుల కిందట పోస్టు పెట్టింది. ఆ తర్వాత దాన్ని డిలీట్ ...
విజయ్ దేవరకొండ- రాహుల్ సాంకృత్యయన్ కాంబినేషన్ లో మైత్రీ సంస్థ నిర్మించే వైవిధ్యమైన సినిమా ఈ రోజు ప్రారంభం కావాల్సింది, ...
ఓ ఎన్నారై 40 నుంచి 45 కోట్లు ఓ సంస్థకు అప్పుగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు వడ్డీ అందుతోంది. కానీ ఇప్పుడు అసలు వెనక్కు ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.
పునరుత్పాదకం కాని వనరులపై విద్యార్థులకు ముఖ్యమంత్రి పాఠం బోధించారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు.
కూట‌మిలో వుండ‌డం వ‌ల్లే వ‌దిలేశార‌ని ఆయ‌న ఆరోపించారు. ప్ర‌జాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.
రాజ‌కీయాల‌పై విద్యార్థి ద‌శ నుంచే అస‌హ్య‌భావ‌న ఏర్ప‌డ‌డాన్ని సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేశ్ క‌ళ్లారా చూశారు.
సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో, పాలనలో సాంకేతికతను వినియోగించుకోవడంలో ఏపీ సీఎం చంద్రబాబుకు ఉన్న అవగాహన, విజన్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఆయన రాజకీయ వారసుడిగా రాణిస్తున్న మం ...