News

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే గురువారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:35 సమయానికి నిఫ్టీ (Nifty) 152 పాయింట్లు నష్టపోయి 24,697కు చేరింది. సెన్సెక్స్‌ (Sensex) ...
రేణిగుంట: మండలంలోని గాజులమండ్యంలో ఉన్న తిరుపతి–చైన్నె నేషనల్‌ హైవేకు సంబంధించి బుధవారం రెవెన్యూ అధికారులు, హైవే అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించారు. నేషనల్‌ హైవే భూ సేకరణలో భాగంగా గ్రామంలో 200 అడు ...
జహీరాబాద్‌ టౌన్‌: గంజాయి కేసులో ఓ వ్యక్తికి జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ జిల్లా అదనపు జడ్జి బుధవారం తీర్పు చెప్పారని ఎకై ్సజ్‌ సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వివరాలోకి వెళితే... ముంబాయికి చెంది ...
జోగిపేట (అందోల్‌)/సంగారెడ్డి: అందోల్‌ నియోజకవర్గంలో ఆగస్టు 1న ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. మీనాక్షి నట ...
సంగారెడ్డి జోన్‌: ఎరువులు అధిక ధరలు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ పి.ప్రావీణ్య స్పష్టం చేశారు. పోతిరెడ్డిపల్లి డీసీఎంఎస్‌ రైతు సేవా కేంద్రాన్ని బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు.
హుస్నాబాద్‌: బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున్‌ అన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇన్‌స్పైర్‌ మానక్‌ వైజ్ఞానిక ప్రదర్శన ప్రాజెక్టుల రూపకల్పనకు ప్రతి విద్యార్థికి రూ.10వేలు ...
కడప సెవెన్‌రోడ్స్‌ : జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు నిర్వహించనున్న ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. మొదటిరోజు పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి మూడు, ఒంటిమిట్ట ...
తన చిన్ననాటి కల 'దేశం కోసం ఏమైనా చెయ్యాలి' అనే తపన పూర్తీ కాలేదు ఎందుకంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ లో సీటు దక్కలేదు.
కొరుక్కుపేట: మహిళల్లో వచ్చే అండాశయ, గర్భాశయ క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే పూర్తిగా విముక్తి పొందవచ్చునని చర్చా కార్యక్రమంలో పాల్గొన్న అపోలో వైద్యులు అభిప్రాయపడ్డారు. ఈమేరకు బ ...
తిరువళ్లూరు: ప్రైవేటు మైక్రో ఫైనాన్స్‌ రుణాలు పొంది వేధింపులు తాళలేక ఎస్టీ కుటుంబాలు ఆత్మహత్య చేసుకుంటున్న క్రమంలో ఎస్టీ గ్రామాల్లో స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి, వారికి రుణాలను ప్రభుత్వం మంజూరు చే ...
సాక్షి, చైన్నె: రాష్ట్ర బీజేపీకి కొత్త జట్టును అధిష్టానం బుధవారం ప్రకటించింది. అధ్యక్షుడు నైనార్‌ నాగేంద్రన్‌ తనదైన శైలిలో ముద్ర వేస్తూ పదవులకు అర్హులైన వారికి ఎంపిక చేసుకున్నారు. ఉపాధ్యక్షురాలుగా సిన ...