ニュース

నిజామాబాద్ జిల్లా (Nizamabad) మాక్లూరు మండలం ధర్మోరా(ఏ) గ్రామంలో జంట హత్యలు చోటు చేసుకున్నాయి. ఆదివారం రాత్రి నిజామాబాద్ ...
రాజస్థాన్‌లో భారీ వర్షాలు (Heavy Rains)దంచికొడుతున్నాయి. కుండపోత వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో సువాయ్‌ ...
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌ జిల్లా ఘటల్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం రాత్రి 2.15 గంటల సమయంలో ...
ఏపీలో నిర్వహించిన మెగా డీఎస్సీకి (AP DSC) ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం సోమవారం ...
ఆదివాసీ బాలికపై గ్యాంగ్‌ రేప్‌ జరిగింది. ఆటో ఎక్కిన 17 ఏండ్ల బాలికకు డ్రైవర్‌తోపాటు మరో ఇద్దరు మత్తు మందు కలిపిన కూల్‌ ...
Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ...
సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం అయ్యాక ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇది 52వ సారి కావడం గమనార్హం.
ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం నర్సాపూర్‌, పాలంపేట పీఏసీఎస్‌ కార్యాలయాల ఎదుట రైతులు తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు.