News

పాఠశాలలు ప్రారంభమయ్యాయంటే ఇంట్లో అందరికంటే ముందు నిద్ర లేచేది అమ్మే. పిల్లలకు లంచ్‌ బాక్స్‌ సిద్ధం చేయడం ఆలస్యమవుతుందని ...
అత్యవసర సమయాల్లో రక్తం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటారు. ఇలాంటి సందర్భాలు చూసిన కొందరు చలించిపోయి జీవితానికి ఓ అర్థం ...
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్‌ చలనచిత్ర పురస్కారాల కార్యక్రమం శనివారం(14న) హైటెక్స్‌లో అంగరంగ ...
బంగారం, వెండి తాకట్టుపై బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల సొమ్ముతో మనీలాండరింగ్‌ చేస్తున్నారా అనేది ఎప్పటికప్పుడు పక్కాగా ...
భారత్, చైనాల మధ్య నేరుగా విమాన సేవలు త్వరలోనే తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న చైనా విదేశాంగశాఖ ...
ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య దశాబ్దాలుగా వైరం రగులుతోంది. అదే తాజాగా తీవ్రమైన దాడులకు ఉసిగొల్పింది. దాడి చేస్తామంటూ గత ...
నవ్విస్తూ... భయపెట్టడంలో సిద్ధహస్తుడు దర్శకుడు మారుతి. ‘ప్రేమకథా చిత్రమ్‌’ సినిమాతోనే హారర్‌ కామెడీ కథలపై ఆయనకున్న పట్టు ...
ఇరాన్‌పై ‘ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌’ పేరుతో... ఇజ్రాయెల్‌ చేసిన దాడితో... మధ్యఆసియాలో మళ్లీ నిప్పురాజుకుంది. ఇది ఎంత కాలం ...
పెద్దపల్లిలో లబ్ధిదారుతో కలిసి ఇంటిని ప్రారంభిస్తున్న మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి. చిత్రంలో ఎమ్మెల్యేలు విజయరమణారావు, ...
గుజరాత్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు సున్నితత్వం లేనివంటూ కాంగ్రెస్‌ ...
అగ్రిగోల్డ్‌ బాధితులకు ఊరట కలిగించేలా మరోసారి నిర్ణయం వెలువడింది. అగ్రిగోల్డ్‌ గ్రూప్‌ కంపెనీలకు చెందిన సుమారు రూ.1,000 కోట్ల ...
భారత్‌లో ఇప్పటివరకు జరిగిన విమాన ప్రమాదాల్లో ఎంతోమంది ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా గురువారం గుజరాత్‌లోని ...