बातम्या
హైదరాబాద్: ‘‘వరి వేస్తే ఉరి వేసుకున్నట్లు అని ఆనాడు పెద్ద మనిషి చెప్పారు. రైతులను వరి వేయొద్దని చెప్పి తన ఫామ్హౌస్లోని 150 ఎకరాల్లో వరి వేశారు. క్వింటాల్కు రూ. 4వేల చొప్పున అమ్ముకున్నారు’’అని సీఎం ...
ఈ నెల 17 నుంచి రైతు భరోసా నిధులు పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రులతో సమావేశం తర్వాత సీఎం రేవంత్రెడ్డి ...
Meta India head: ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా ఇండియా హెడ్గా అరుణ్ శ్రీనివాస్ నియమితులయ్యారు. జులై 1 నుంచి బాధ్యతలు ...
మాజీ మంత్రి, వైకాపా నేత పేర్ని నానికి అరెస్టు వారెంట్ జారీ అయింది. 2019లో తెదేపా కార్యకర్త చందు శ్రీహర్షపై పోలీసులు కేసు ...
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బురద గుంతలో దిగి ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయారు.
ఈనాడు, సంగారెడ్డి: బుదేరా గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మీ ఏసీబీకి చిక్కారు. ఓ వ్యక్తి నుంచి రూ. 8 వేలు లంచం తీసుకుంటుండగా ...
2025, మే నెలలో భారత ఆటోమొబైల్ అమ్మకాలు మిశ్రమ ఫలితాలను ఇచ్చాయని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(SIAM) తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: అనుకున్న సమయానికి గమ్యం చేరేందుకు చాలా మంది ఉబర్, ఓలా, రాపిడో రైడ్ సేవలను వినియోగించుకుంటున్నారు. అయితే.
ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది.
తిరుమల శ్రీవారిని సినీ నటి మీనా, మాజీ మంత్రి రోజా దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంత ...
కేంద్ర మంత్రి బండి సంజయ్కు హైకోర్టులో ఊరట కలిగింది. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ పోలీస్స్టేషన్లో ఆయనపై నమోదైన కేసును ...
काही परिणाम लपवले गेले आहेत कारण ते कदाचित आपल्याला ऍक्सेस करता येऊ शकत नाहीत.
ऍक्सेस करता न येणारे परिणाम दर्शवा