News
విశాఖ జిల్లా ఆనందపురం మండల పరిధి సిర్లపాలెం సమీపంలోని బస్టాండ్లో ఆదివారం రాత్రి రోజుల వయసున్న శిశువును వదిలివెళ్లారు.
ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ జోరూట్ను రికార్డులు ఊరిస్తున్నాయి. భారత్, ఇంగ్లండ్ మధ్య జూన్ 20 నుంచి జరగనున్న టెస్ట్ ...
హైదరాబాద్: ‘‘వరి వేస్తే ఉరి వేసుకున్నట్లు అని ఆనాడు పెద్ద మనిషి చెప్పారు. రైతులను వరి వేయొద్దని చెప్పి తన ఫామ్హౌస్లోని 150 ఎకరాల్లో వరి వేశారు. క్వింటాల్కు రూ. 4వేల చొప్పున అమ్ముకున్నారు’’అని సీఎం ...
ఈ నెల 17 నుంచి రైతు భరోసా నిధులు పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రులతో సమావేశం తర్వాత సీఎం రేవంత్రెడ్డి ...
Meta India head: ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా ఇండియా హెడ్గా అరుణ్ శ్రీనివాస్ నియమితులయ్యారు. జులై 1 నుంచి బాధ్యతలు ...
మాజీ మంత్రి, వైకాపా నేత పేర్ని నానికి అరెస్టు వారెంట్ జారీ అయింది. 2019లో తెదేపా కార్యకర్త చందు శ్రీహర్షపై పోలీసులు కేసు ...
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బురద గుంతలో దిగి ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయారు.
ఈనాడు, సంగారెడ్డి: బుదేరా గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మీ ఏసీబీకి చిక్కారు. ఓ వ్యక్తి నుంచి రూ. 8 వేలు లంచం తీసుకుంటుండగా ...
2025, మే నెలలో భారత ఆటోమొబైల్ అమ్మకాలు మిశ్రమ ఫలితాలను ఇచ్చాయని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(SIAM) తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: అనుకున్న సమయానికి గమ్యం చేరేందుకు చాలా మంది ఉబర్, ఓలా, రాపిడో రైడ్ సేవలను వినియోగించుకుంటున్నారు. అయితే.
ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది.
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results