ニュース
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి రవాణాను కట్టడి చేయడంతోపాటు ఉత్తరాంధ్రలో ఆ పంటను ధ్వంసం చేయడంతో.. అక్రమార్కులు అడ్డదారులు తొక్కుతున్నారు.
అమరావతి: మోదీ-చంద్రబాబు నాయకత్వంలో ఏపీ నంబర్ 1 స్థానానికి ఎదుగుతుందని మంత్రి లోకేశ్ అన్నారు. చంద్రబాబుతో రాహుల్ గాంధీ ‘హాట్లైన్’లో టచ్లో ఉన్నారని జగన్ చేసిన ఆరోపణలపై మంత్రి స్పందిస్తూ ‘ఎక్స్’ల ...
హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి. ఈ వాన కారణంగా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది.
హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కేసులో సీబీఐ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. మాజీ మంత్రి సబిత, మాజీ ఐఏఎస్ కృపానందంను నిర్దోషులుగా పేర్కొంటూ నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సీబీఐ అ ...
ఇదిలా ఉండగా.. అలాస్కా వేదికగా పుతిన్తో తన భేటీలో జెలెన్స్కీని చేర్చుకునే ఆలోచనను ట్రంప్ తోసిపుచ్చారు. భూమిని ...
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రీ పంప్ హౌస్ నుంచి గోదావరి నదీ జలాల ఎత్తిపోతలు ప్రారంభించారు. మూడు బాహుబలి పంపులతో 9450 క్యూసెక్కుల జలాలను ఎత్తిపోస్తున్నారు.
సత్యరాజ్, ఉదయభాను తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘త్రిబాణధారి బార్బరిక్’. ట్రైలర్ను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది.
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో పలు విమానాలను దారి మళ్లిస్తున్నారు. నగరంలో భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 9 విమానాలను విజయవాడ, తిరుపతి, ...
అమరావతి: పులివెందుల ప్రజలకు భయం పోయింది.. జగన్కు భయం పట్టుకుందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. బుధవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్రిక్తతలు సహజమన్నారు.
ప్రతి ఆదివారం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న షో ‘సుమ అడ్డా’. ఈ నెల 17న ప్రసారం కానున్న ఎపిసోడ్ ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది.
తమిళనాడులోని ఓ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి నుంచి డిగ్రీ పట్టా తీసుకోవడానికి ఓ విద్యార్థిని నిరాకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
భారీ వర్షాల నేపథ్యంలో ఎత్తైన కొండలు, సువాసన వెదజల్లుతూ చల్లని గాలులు వీచే చెట్లు.. వాటి మధ్య జాలువారే జలపాతం.. ఆ పక్కనే ఓ దేవాలయం.. ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి.
一部の結果でアクセス不可の可能性があるため、非表示になっています。
アクセス不可の結果を表示する