News

అమరావతి: ఏపీలో ఉచిత బస్సు పథకం అమలు తీరుపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. మహిళా ప్రయాణికుల నుంచి వస్తున్న ...
సింగపూర్‌: ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సంస్థ ఆధ్వర్యంలో సింగపూర్‌లో పంచ మహా సహస్రావధాని డా.మేడసాని మోహన్ శ్రీమద్రామాయణ ...
ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు స్త్రీ శక్తి భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి.
వర్షాలతోపాటు ఎగువ నుంచి వరద పోటెత్తడంతో కుమరంభీం జలాశయంలోకి నీటిమట్టం పెరుగుతోంది. దీంతో అధికారులు 6 గేట్లను 4 మీటర్ల మేర పైకి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో శనివారం భక్తజన సందోహం నెలకొంది. సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ...
మామునూరు విమానాశ్రయం కోసం గుంటూరు పల్లి, గాడిపల్లి గ్రామాల రైతుల నుంచి భూ సేకరణకు ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ...
విజయవాడ: యుపిక్స్‌ మోసం కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడలోని ఆది శేషయ్య వీధిలో యుపిక్స్‌ పేరిట ...
ఇంటర్నెట్‌ డెస్క్‌: సుదీర్ఘకాలంగా ఉక్రెయిన్‌- రష్యా (Ukraine- Russia) యుద్ధం కొనసాగుతోంది. దీన్ని ఆపే ప్రయత్నాల్లో భాగంగా ...
ప్రత్యర్థి ఆటగాళ్లను మాటలతోనే ఇబ్బందిపెట్టేందుకు పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్ షాహిద్‌ అఫ్రిది సిద్ధంగా ఉండేవాడు. ఓ సారి ...
విజయవాడ: ఉచిత బస్సు ప్రయాణంపై మహిళల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నెలవారీ ఖర్చులు ఆదా అవుతాయని మహిళలు సంతోషం వ్యక్తం ...
కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు సాగు, తాగునీటిని అందిస్తున్న తుంగభద్ర జలాశయ భద్రతకు గేట్ల రూపంలో మరో ప్రమాదం పొంచి ఉంది.
స్వాతంత్య్ర దినోత్సవం అంటే క్యాలండర్‌లో ఒక తేదీ కాదని, ఎంతో కష్టపడి సాధించుకున్న త్యాగాల ఫలితం అని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ...