News

గ్రేటర్‌ హైదరాబాద్‌లో వర్షాకాల సన్నద్ధతపై పురపాలకశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
నంద్యాలలో ప్రముఖ నటుడు మంచు మనోజ్‌ సందడి చేశారు. సతీమణి మౌనికతో కలిసి మూల పెద్దమ్మ అమ్మవారి జాతరకు హాజరయ్యారు.
ఈ రోజుల్లో ఎవరిని చూసినా మొబైల్‌లోనే లీనమైపోతున్నారు. అంతర్జాలంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాతో పాటు ...
ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీకి చేదు అనుభవం ఎదురైంది. షర్మిలకు వ్యతిరేకంగా కడపలో సమావేశం నిర్వహించడంపై కాంగ్రెస్‌ నేతలు ...
అంతర్జాతీయ బ్యాంకుల కన్సార్షియం నుంచి 750 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.6,400 కోట్ల) రుణాలను తీసుకున్నట్లు దేశంలోనే అతిపెద్ద ...
స్థానిక సింగపూర్‌ సంగీత కళాకారులతో కలిసి పనిచేసినందుకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ను సింగపూర్‌ అధ్యక్షుడు ధర్మన్‌ ...
సింగపుర్‌ పతాకంతో ప్రయాణిస్తున్న ఓ కంటైనర్‌ షిప్‌లో సోమవారం ఉదయం భారీ పేలుడు చోటు చేసుకొంది. The media could not be loaded, either because the server or network failed or because the format is not ...
విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టు కోసం నిర్దేశించిన ప్రాంతాలను మెట్రో రైల్‌ అధికారులు, ఆసియన్‌ ...
కేరళ తీరంలో ప్రయాణిస్తున్న ఓ నౌకలో భారీ పేలుడు సంప్రదించింది. రక్షణ శాఖ సహాయకచర్యలు చేపట్టింది.
రాజకీయాల్లో తీరిక లేకుండా గడిపే పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి.. సంగారెడ్డిలోని రామమందిరంలో భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
తెలంగాణ ఆర్టీసీ బస్‌పాస్‌ ఛార్జీలను పెంచింది. సాధారణ ప్రజలతో పాటు, స్టూడెంట్‌ పాస్‌ ధరలను పెంచింది.
రోజూ తండ్రి తప్ప తాగి ఇంటికి రావడం.. తల్లితో గొడవపడడం.. ఇలా ఇల్లే నరకంలా అనిపించేదామెకు. దీనికి తోడు పలుమార్లు లైంగిక ...