వార్తలు

ఓపెన్‌ ఏఐకి చెందిన ఏఐ చాట్‌బాట్‌ చాట్‌జీపీటీ వినియోగంలో అంతరాయం తలెత్తున్నట్లు యూజర్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
దేశ రైల్వే నెట్‌వర్క్‌తో (Indian Railways) కశ్మీర్‌ అనుసంధానం కావడాన్ని చూసి తన కళ్లు చెమ్మగిల్లాయని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ...
ఉగ్రవాదం ఏ రెండు దేశాలకు సంబంధించిన అంశం కాదని.. దానిని ప్రపంచ సమస్యగా చూడాలని విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ పేర్కొన్నారు.
తిరుమల: తిరుమల శ్రీవారి పాదాల సమీపంలోని అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ...
Stock market: స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ 53 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 1 పాయింట్‌ లాభపడింది.
అక్రమ మైనింగ్‌ కేసులో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డికి గుంటూరు సీఐడీ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది ...
అమెరికాలోని విమానాశ్రయంలో ఓ భారతీయ యువకుడిని అక్కడి భద్రతాధికారులు అమానుషంగా బంధించడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ...
అమరావతి మహిళలపై వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ...
స్వీడిష్‌ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌ను తమ దేశం నుంచి ఫ్రాన్స్‌కు పంపిస్తున్నామని ఇజ్రాయెల్ విదేశాంగశాఖ ...
2026 పర్యావరణ దినోత్సవం నాటికి కోటి మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యల కేసులో అరెస్టయిన సాక్షి ఛానల్‌ యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు మంగళగిరి కోర్టులో ...
గుంటూరు: అక్రమ మైనింగ్‌ కేసులో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డిని గుంటూరు సీఐడీ కోర్టుకు తరలించారు.