News

జాతీయస్థాయి ఐస్‌ స్కేటింగ్‌ పోటీలకు పలాసకు చెందిన జక్కల తోషినీరాయ్‌ ఎంపికైంది.
డిజిటల్‌ అరెస్ట్‌ అంటూ భయపెట్టి.. ఓ వైద్యురాలి నుంచి రూ.13.50 లక్షలు కొట్టేసిన నిందితులు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు.
హాలీవుడ్, బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలను కూడా హైదరాబాద్‌ గడ్డ మీదకు తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు.
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) యువ పరిశోధకులు పశువులకు తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తయారు చేయాలనే ...
మానవ సంబంధాలే ప్రశ్నార్థకమైన ఈ రోజుల్లో.. ఓ వానరం రోజూ తనకు తిండి పెట్టే తల్లికి పుత్రశోకం కలిగితే తానూ అక్కడికి వెళ్లి సంతాపాన్ని చాటిన వింత ఘటన ఇది.
ప్రభుత్వాల నిరాదరణతో కేబుల్‌ ఆపరేటర్లకు కష్ట, నష్టాలు అధికమయ్యాయని ఏపీ కేబుల్‌ ఆపరేటర్ల సంఘం ప్రతినిధులు వాపోయారు.
పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న పనులను.. వాటర్‌ ప్లానింగ్‌ అండ్‌ ప్రాజెక్టు సభ్యుడు యోగేశ్‌ పైథాంకర్, కేంద్ర జలసంఘంలోని సీఈ ...
పుట్టగొడుగులోని విశిష్ట లక్షణాల ఆధారంగా రూపకల్పన 700-800 డిగ్రీల ఉష్ణోగ్రతలనూ తట్టుకునే లక్షణం స్టార్టప్‌ను ప్రారంభించిన ఏపీ ...
రెండు నెలల వేట విరామం అనంతరం ఆదివారం నుంచి తీరంలో సందడి ప్రారంభంకానుంది. మత్స్య సంపద వృద్ధికి ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు సముద్రంలో వేట నిషేధించారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక.. ధాన్యం రైతులకు 24 నుంచి 48 గంటల్లోనే సొమ్ము జమ చేశారు. అయితే రెండు నెలలుగా లెక్క తప్పింది.
‘‘పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరులో ఉన్న మా భూమిని కొందరు ఆక్రమించుకొని మూడేళ్లుగా వేధిస్తున్నారు. ఫిర్యాదు చేసినా ...
ప్రకాశం జిల్లా పొదిలి పోలీసుస్టేషన్‌లో శనివారం సాయంత్రం వైకాపా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కొద్దిసేపు హల్‌చల్‌ ...