News
ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో నలుగురు దోషులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్: ఓబుళాపురం అక్రమ మైనింగ్ ...
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత వెళ్లారు. ఈ రోజు బీఆర్కే భవన్లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు కేసీఆర్ హాజరుకానున్నారు.
మూడేళ్లుగా ఒకేచోట పని చేసినా, ముఖ పరిచయం తప్ప మాట్లాడింది లేదు. కానీ మాటలు కలిసిన కొన్ని నెలల్లోనే.. మన పరిచయం ప్రేమగా ...
నీటిపారుదల శాఖ ఈఈ నూనె శ్రీధర్ నివాసాలపై ఏసీబీ దాడులు చేసింది.
ప్రియురాలి మరణంతో కలత చెందిన ఓ యువకుడు ఆమె చితిలోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు.
యాక్సియం-4 మిషన్ కింద మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి బుధవారం నింగిలోకి ప్రయాణించాల్సిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ...
ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించేవారు సురక్షితంగా గమ్యస్థానం చేరుకునేలా అవసరమైన ఏర్పాట్లుచేసే విషయమై రవాణాశాఖ దృష్టి సారించింది.
ఏ రోడ్డు చూసినా ఏమున్నది గర్వకారణం.. అడుగడుగునా గుంతలమయం తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు.. గుంతలు పెరిగి అగాథాల్లా మారిపోయిన ...
తెలుగుదేశం ఫోరమ్ సింగపూర్ ఆధ్వర్యంలో ప్రముఖ నటుడు బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలను సింగపూర్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు.
నడి వయసుకు ముందే గుండె అలసిపోతోంది. కొందరు ఆడుతూ... పాడుతూ.. కసరత్తులు చేస్తూ.. పనులు చేసుకుంటూ.. ఉన్నట్టుండి ...
కాళేశ్వరంపై విచారణ తుది దశకు చేరుకుంటోంది. ఇన్నాళ్లూ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన జస్టిస్ పీసీ ఘోష్ ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results