News

గుంటూరు: అక్రమ మైనింగ్‌ కేసులో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డిని గుంటూరు సీఐడీ కోర్టుకు తరలించారు.
తాను పదుకొణె స్కూల్‌ ఆఫ్ బ్యాడ్మింటన్‌ను (PSB) ప్రారంభించినట్లు బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనె వెల్లడించారు.
హైదరాబాద్‌: మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై వేసిన ఎన్నికల పిటిషన్‌ను ...
ఓబులాపురం మైనింగ్ కేసులో దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది.
‘‘శతాధిక చిత్రాల కథానాయకుడు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. చారిత్రక, జానపద, ...
యాపిల్‌ వరల్డ్‌ వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌లో సరికొత్త ఆవిష్కరణలను ప్రదర్శించింది.
‘నేను క్యాన్సర్‌తో బాధపడుతున్నానని, నా చిన్న కుమారుడు, ఆయన మామగారు కలిసి వైద్యం చేయించకుండా ఇంట్లో బంధించారని కొందరు ప్రచారం ...
శోధన దిశగా వేసిన అడుగులు మానవుడిని రాకెట్‌ రెక్కలు కట్టుకొని ఆకాశంలో విహరించేలా చేశాయి. విశ్వంలోని నిగూఢ అంశాలను గుప్పిటపట్టే ...
దానం, వాగ్దానం... చేసే ముందు ఆలోచించి చేయాలి. కీర్తికాంక్షతో చేయకూడదు. దానం చేసిన వెంటనే మరచిపోవాలి, ఇచ్చిన వాగ్దానాన్ని ...
కందుల ఉత్పత్తిలో స్వావలంబన సాధించే దిశగా కొత్త వంగడాన్ని ఆవిష్కరించింది హైదరాబాద్‌లోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన ...
క్రిమినల్‌ కేసుల్లో దోషిగా నిర్ధారిస్తూ కింది కోర్టు వెలువరించిన తీర్పు అమలును అరుదైన సందర్భాల్లోనే నిలిపివేస్తారని సీబీఐ ...
ఉగ్రవాదంపై న్యూదిల్లీ ఆందోళనలను పాకిస్థాన్‌ పరిష్కరించనంతవరకు ఆ దేశంతో ‘సింధూ జలాల ఒప్పందం(ఐడబ్ల్యూటీ)’పై చర్చ జరిపేది లేదని ...