News

రాహుల్‌కి మనసు మనసులో లేదు. మొన్న స్నేహితుడు ఫోన్‌ చేసినప్పటినుంచి అతడిలో అసంతృప్తి కొండలా పెరిగిపోతోంది. ఇంజినీరింగ్‌లో ...
‘తాను పెట్టింది శాపం... ఇచ్చింది వరం’ అన్నట్లుగా చెలరేగిపోతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై స్వదేశంలోనే విమర్శలు ...
కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్‌ కాలానికి మద్దతు ధరలు ప్రకటించింది. క్వింటాల్‌ వరి రూ.2,369గా నిర్ణయించింది. క్రితంసారి కంటే ఇది 69 ...
ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో తెదేపా ఎన్నారై విభాగం, స్థానిక తెలుగు సంఘాల ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవాలు, చంద్రబాబు 75 ...
పట్టణ, స్థానిక సంస్థల పరిధిలో ఉన్న ఇళ్ల నుంచి తడి, పొడి చెత్త సేకరణకు పకడ్బందీగా ప్రణాళికను సిద్ధం చేసేందుకు పురపాలక శాఖ, ...
కర్నూలులోని ట్రిపుల్‌ ఐటీ డీఎం (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, డిజైన్, మాన్యుఫ్యాక్చరింగ్‌) ...
తెలంగాణ సినీరంగాన్ని ప్రోత్సహించేందుకు గద్దర్‌ తెలంగాణ సినిమా అవార్డులను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. విజేతలకు అందించే ...
విశాఖలో ఈ నెల 21న 5లక్షల మందితో నిర్వహించదలచిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ...
ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వ, సంక్షేమ పథకాలు మాత్రమే సరిపోవని, సామాజిక రుగ్మతలను రూపుమాపినప్పుడే నవ సమాజం ...
గుంటూరులోని బౌద్ధశ్రీ పురావస్తు మ్యూజియంలో అపురూప శిల్ప సంపద ఎండకు ఎండుతూ వానకు తడుస్తోంది. క్రీస్తు శకం రెండో శతాబ్దం నాటి ...
శ్రీవారి ఆలయంలో ఏటా జ్యేష్ఠ మాసంలో నిర్వహించే జ్యేష్ఠాభిషేకం సోమవారం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఉదయం సంపంగి ...
క్రిమినల్‌ కేసుల్లో దోషిగా నిర్ధారిస్తూ కింది కోర్టు వెలువరించిన తీర్పు అమలును అరుదైన సందర్భాల్లోనే నిలిపివేస్తారని సీబీఐ ...