News

ఇంటర్నెట్‌ డెస్క్‌: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉదయం 5.30 గంటలకు అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయవ్య దిశగా కదులుతోంది. రాబోయే 24 ...
సినీనటి మంచు లక్ష్మి (Manchu Lakshmi) బుధవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్‌ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో విచారణకు రావాలని ఇటీవల ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమ ...
ఇంటర్నెట్‌ డెస్క్‌: నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi) బుధవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ ...
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉదయం 5.30 గంటలకు అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయవ్య దిశగా కదులుతోంది. రాబోయే 24 గంటల్లో మరింత బలపడనుంది. 48 గంటల్లో ఉత్తర తీరాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా కదిలే అవకాశం ఉంది.
గుంటూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దుగ్గిరాల మండలంలో వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి.