خبریں

హైదరాబాద్‌: శుక్రవారం జరగాల్సిన భారత రాష్ట్ర సమితి బీసీ గర్జన సభను వాయిదా చేశారు. ఈ నెల 14న కరీంనగర్‌లో నిర్వహించనున్నట్లు ఆ ...
ఇల్లెందు గ్రామీణం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం భూసరాయి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది ( Crime News ).
తిరుపతి: తిరుపతిలో వైకాపా మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అనుచరు రెచ్చిపోతున్నారు. సెటిల్‌మెంట్లతో ప్రజలను భయపెడుతున్నారు.
సినీనటులు నేహాశెట్టి, రీతూవర్మ సంగారెడ్డి జిల్లాలో సందడి చేశారు. రామచంద్రాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ వస్త్ర దుకాణాన్ని వారిద్దరూ ప్రారంభించారు.
బిహార్‌లోని కటిహార్‌ జిల్లా ఫల్కా పోలీస్‌స్టేషను పరిధిలో ఓ వివాహిత (32) ఆమె ప్రియుడి (40)తో సన్నిహితంగా ఉండగా గ్రామస్థులు ...
దిల్లీ: ఎగ్జిట్‌పోల్స్‌, ఒపీనియన్‌ పోల్స్‌కు వ్యతిరేకంగా ఫలితాలు వస్తున్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. హరియాణా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలోనూ ఊహకందని ఫలితాలు వచ్చాయని చెప్పారు.  ‘‘మహారా ...
ఈనాడు, హైదరాబాద్‌: దసరా పండగకు నగరాలు, పట్టణాల నుంచి సొంతూరికి వెళ్లేందుకు పెద్దలు, పిల్లలు సిద్ధమవుతున్నారు. సొంతూరికి ...
బిహార్‌లోని సమస్తీపుర్‌ జిల్లాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేరుతో నివాస ధ్రువీకరణ పత్రం కోసం వచ్చిన దరఖాస్తు ...
చేనేత, హస్తకళలు.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. ముఖ్యంగా నేత చీరలకు మహిళల జీవితంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. మరోవైపు ఈ చేనేత రంగంపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.
దిల్లీ: బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ బిల్లు కోసం పోరాడతామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘‘బీసీ రిజర్వేషన్ల అమలుకు 3 మార్గాలు ఉన్నాయి. 50శాతం సీలింగ్‌పై గత ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని పక్కన పెట్టి ...
హమాస్‌ చేతిలో బందీలుగా ఉన్న తమ దేశ పౌరులు సజీవ అస్థిపంజరాలుగా మారారని, వారి విడుదలకు చొరవ చూపాలని ఇజ్రాయెల్‌ ఐక్యరాజ్యసమితి ...
పనిలో మీ తదుపరి ప్రణాళికలేంటి.. సెలవుల్లో ఎక్కడికి వెళ్లబోతున్నారు.. మీరు ఎవరెవరితో స్నేహబంధం కొనసాగిస్తున్నారు.. ఇలాంటివి ...