News

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం ...
Visakha Visit: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ...
జగన్‌ లక్షలాది మంది విద్యార్థులకు అమ్మ ఒడి పథకం నిధులు రూ.26వేల కోట్లు ఎగనామం పెట్టారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ ...
హనుమకొండ చౌరస్తా, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): ‘‘భద్రకాళి చెరువు సుందరీకరణ పనుల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదు. దీనిపై దమ్ముంటే ...
నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ (ఎన్‌సీసీ) వ్యవస్థాపకులు అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు (ఏవీఎస్‌ రాజు) జీవితం యువతరానికి ...
వ్యవసాయ విశ్వవిదాలయ ఆడిటోరియంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు సీఎం ఎ.రేవంత్‌రెడ్డి రైతునేస్తం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
హైబ్రిడ్‌ యాన్యునిటీ మోడ్‌ (హ్యామ్‌)లో నిర్మించతలపెట్టిన రహదారుల పనులకు జూలై మొదటివారంలో టెండర్లను ఆహ్వానించాలని రోడ్లు, ...
అహ్మదాబాద్‌లో విమానం కూలిన ఘటన నేపథ్యంలో.. ఎయిరిండియా విమానాల నిర్వహణలో టర్కిష్‌ టెక్నిక్‌ పాత్రపై అనుమానాలు తెలెత్తిన సంగతి ...
ఎయిరిండియా విమాన ప్రమాదంలో కన్నుమూసిన గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపాణీ మృతదేహాన్ని వైద్యులు ఆదివారం ఉదయం గుర్తించారు. ఆయన ...
నిర్మల్‌ జిల్లా బాసరలోని గోదావరి నది తీరంలో ఆదివారం ఘోరం జరిగింది. గోదావరి నదిలో స్నానానికి దిగి గల్లంతై హైదరాబాద్‌కు చెందిన ...
కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐ)లో బదిలీల తంతు చూస్తే.. వడ్డించేవాడు మనోడైతే.. కడబంతిలో కూర్చొన్నా అన్ని వస్తాయి.. అన్న సామెత ...
తల్లికి వందనం పథకంపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా వార్తా కథనాలను ప్రచురించిన పత్రిక, ప్రసార మాధ్యమాలు, సోషల్‌ మీడియా ...