Nieuws

2025, మే నెలలో భారత ఆటోమొబైల్‌ అమ్మకాలు మిశ్రమ ఫలితాలను ఇచ్చాయని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(SIAM) తెలిపింది.
ఇంటర్నెట్‌ డెస్క్‌: అనుకున్న సమయానికి గమ్యం చేరేందుకు చాలా మంది ఉబర్‌, ఓలా, రాపిడో రైడ్ సేవలను వినియోగించుకుంటున్నారు. అయితే.
కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు హైకోర్టులో ఊరట కలిగింది. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆయనపై నమోదైన కేసును ...
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy)పై టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ (Mahesh Kumar Goud ...
వుమెన్స్‌ వన్డే వరల్డ్‌ కప్‌ 2025లో భాగంగా అక్టోబర్‌ 5న టీమ్‌ఇండియా, పాకిస్థాన్‌ జట్టుతో తలపడనుంది. ఈ ఉత్కంఠ పోరుకు ...
సైన్యంలోకి వెళ్లే సత్తా తనలో ఉందని నమ్మిందామె. దానికి తండ్రి ప్రోత్సాహమూ తోడైంది. ఆపై ఎన్డీఏలో చేరి శిక్షణ పూర్తిచేసుకుంది.
Bike taxi: కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలు నిలిచిపోయాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయా సంస్థలు తమ సేవలను నిలిపివేశాయి.
ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది.
ప్రధాని మోదీకి సైప్రస్‌ అత్యున్నత పురస్కారం ‘గ్రాండ్‌ క్రాస్‌ ఆఫ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మకరియోస్‌ 3’ను ఆ దేశాధ్యక్షుడు నికోస్‌ ...
అదిరిపోయే యాక్షన్‌ థ్రిల్లర్‌కు అతీంద్రియ శక్తులు తోడైతే ఎలా ఉంటుందో చూపించి విశేష ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది ‘కింగ్స్‌ ...
కంఫర్ట్‌లో (థర్డ్‌ ఏసీ బెర్త్‌) ఒక్కో ప్రయాణికుడికి రూమ్‌ సింగిల్‌ షేరింగ్‌లో అయితే రూ.32,310, డబుల్‌ షేరింగ్‌కు రూ.18,870, ...
రైలుకిందపడి ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన భువనగిరి శివారులో చోటుచేసుకుంది.