Nuacht

గుంటూరు నగరాన్ని ప్లాస్టిక్‌ రహితంగా మార్చేందుకు నగరపాలక యంత్రాంగం ప్రయోగాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లిలోని త్రిపుర రిసార్ట్‌లో మంగళవారం రాత్రి గాయని మంగ్లీ ఎలియాస్‌ సత్యవతి పుట్టినరోజు ...
ప్రతి నలుగురిలో ఒకరికి ఫ్యాటీ లివర్‌ సమస్య ఉందని,  ప్రపంచవ్యాప్తంగా ముప్పు పెరుగుతోందని ఏఐజీ ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి ...
దేశవ్యాప్తంగా మే 25వ తేదీన యూపీఎస్‌సీ నిర్వహించిన సివిల్స్‌-2025 ప్రాథమిక పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి.
భారీ పరిమాణంలో కనిపిస్తున్న ఈ మామిడి పండు ‘నూర్జహాన్‌’ రకానికి చెందినది. దీని బరువు మూడు కిలోలు. కిలో ధర రూ. 300. అంటే ఇది రూ ...
ఏపీ చేపడుతున్న గోదావరి- బనకచర్ల(జీబీ) అనుసంధాన ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ఫీజిబిలిటీ నివేదిక(పీఎఫ్‌ఆర్‌)ను కేంద్ర ప్రభుత్వం ...
హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం గూడూరు శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలోని మరుగుదొడ్డిలో భారీ కొండచిలువ కలకలం ...
రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ (ఆర్టీజీఎస్‌) పనితీరు ఆదర్శనీయమని హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రబోధ్‌ ...
రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ఆయుష్‌ శాఖ ఆధ్వర్యంలో యోగా శిక్షణ కార్యక్రమాలు బుధవారం ప్రారంభమయ్యాయి.
సూక్ష్మ పోషక ఎరువుల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీ3 ధ్రువీకరణపత్రం జూన్‌ 16తో ముగుస్తుండటంతో తయారీదారులు తీవ్ర ...
‘చంద్రబాబు వచ్చారు మళ్లీ రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయి.. చంద్రబాబుకు దళారులకు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల రైతులు దివాలా ...
వ్యవసాయ శాఖలో బదిలీల రచ్చ కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఒక పోస్టు ఉంటే ఇద్దరిని, రెండు పోస్టులుంటే ముగ్గురిని బదిలీ చేశారు.