News

మేడ్చల్‌ జిల్లా కీసర ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఒడిశాకు చెందిన ముగ్గురు వ్యక్తులు ...
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వైఎస్సార్ కడప జిల్లా సిద్ధవటంలో పెన్నా నది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. వర్షాలు లేక ...
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. పీఎస్‌యూ బ్యాంకులు, ఆటో, రియల్టీ స్టాక్స్‌లో కొనుగోళ్ల ...
అమరావతి: ఏపీ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ‘స్త్రీ శక్తి’ ...
ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆటో డ్రైవర్లు ధర్నా నిర్వహించారు.
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ విస్తరణలో ముకేశ్‌ అంబానీ కీలక పాత్ర పోషించారు. తండ్రి మరణం తర్వాత కంపెనీ బాధ్యతలు చేపట్టిన ఆయన సంస్థను ...
పార్లమెంట్‌ సభ్యుల కోసం కొత్తగా నిర్మించిన 184 ఫ్లాట్లతో కూడిన టైప్‌ VII బహుళ అంతస్తుల భవనాలను ప్రధాని నరేంద్ర మోదీ ...
లోక్‌సభ, రాజ్యసభలు సోమవారం ఉదయం వాయిదా పడిన అనంతరం కేంద్ర మంత్రులు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, ఇతర ఎంపీలు పీఎం ...
ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati) ఈడీ విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్‌ యాప్‌లకు ప్రచారం చేసిన ...
నాగార్జునసాగర్‌: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా పరివాహక ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. జూరాల, సుంకేసుల నుంచి ...
కడప శివారులోని శ్రీనివాస ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలో కారు-లారీ ఢీకొని ఇద్దరు మృతి చెందారు (Crime News). మరో ఐదుగురికి ...
ప్రస్తుతం చాలా మంది దంపతులు చిన్న చిన్న విషయాలకే పంతాలు, పట్టింపులకు పోయి  పోలీసుస్టేషన్లు, కోర్టు మెట్లు ఎక్కడం చూస్తున్నాం.