News

పూర్తి స్థాయిలో సింధూనదీలోని తన వాటా జలాల వినియోగానికి భారత్‌ భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. జమ్మూకశ్మీర్‌ గుండా పాక్‌కు ...
ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ హక్కు ఉందని కెనడాలో జరుగుతోన్న జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సు స్పష్టం చేసింది. అదే సమయంలో ఇరాన్‌ వద్ద ...
భారత్‌ గతేడాది తన అణ్వస్త్రాలను స్వల్పంగా పెంచుకోవడంతోపాటు వినూత్న అణు సరఫరా వ్యవస్థల అభివృద్ధిని కొనసాగిస్తోంది. ప్రస్తుతం ...
గ్యాస్ట్రిక్‌ సమస్యకు ఆర్‌ఎంపీ వైద్యుడు చేసిన చికిత్స వికటించి ఓ జిమ్‌ ట్రైనర్‌ మృతి చెందాడు. ఈ ఘటన బొల్లారం పోలీస్‌ స్టేషన్‌ ...
జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన లుఫ్తాన్సా విమానం.. బాంబు బెదిరింపు కారణంగా వెనక్కి మళ్లింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో రోజురోజుకు ట్రాఫిక్‌ ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. దీనికి చెక్‌ పెట్టడానికి, భవిష్యత్‌లో ప్రజా రవాణాలో ...
రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే పలువురు ఐఏ ఎస్‌లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, పథకాల రూపకల్పనలో ముందుచూపు కొరవడుతోందని, ...
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతూ మూత పడే స్థితికి చేరుకుంటుండగా... అందుకు భిన్నంగా మహబూబాబాద్‌ ...
వైసీపీ నేత పేర్ని నానిపై సోమవారం బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. ఈ కేసులో కోర్టుకు హాజరుకానందున నానికి వారెంట్‌ జారీ చేశారు.
ధరణి పోర్టల్‌ ఆధారంగా జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు ఫోరెన్సిక్‌ ఆడిట్‌ మొదలు కానుంది. కేరళ ప్రభుత్వ సంస్థ అయిన కేరళ ...
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణను వేగవంతం చేసింది. దాదాపు 600 మంది ఫోన్‌ ట్యాపింగ్‌ బాధితులు ...
ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ను ఇజ్రాయెల్‌ టార్గెట్‌గా చేసుకుంటోంది. ‘‘మీరంతా వీలైనంత త్వరగా టెహ్రాన్‌ను వదిలి వెళ్లండి. సురక్షిత ...