News

ప్రపంచంలోనే తెలంగాణను నైపుణ్య రాజధానిగా మార్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ...
రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. రాత్రీపగలు అని తేడా లేకుండా కార్మికులు, అధికారులు పనుల్లో నిమగ్నమవుతున్నారు.
రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారికత, దీర్ఘకాలిక ఉపాధి కోసం మంజూరైన పెట్రోలు బంక్‌ల ఏర్పాటుకు స్థలాల సేకరణ ...
ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తరాఖండ్‌లోని గౌరీకుండ్‌లో హెలికాప్టర్‌ కుప్పకూలింది. ప్రమాద సమయంలో అందులో ఆరుగురు ప్రయాణికులున్నారు.
మొబైల్‌ ఫోన్‌ ఒకప్పుడు కేవలం మాట్లాడడానికే వినియోగించేవారు.. ఇప్పుడు వినోదం, వ్యాపారం.. ఇలా అన్నింటికీ అదే కీలకం.
విజయనగరానికి చెందిన రమ్యకు పుస్తకాలంటే ఇష్టం. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న ఆమెకు వీకెండ్స్‌లో జరిగే ‘బుక్స్‌ బాండ్‌’ ...
వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌-2025లో ఆలిండియా ఆల్‌ కేటగిరీల్లో తమ విద్యార్థులు విజయదుందుభి మోగించారని నారాయణ ...
హాలీవుడ్, బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలను కూడా హైదరాబాద్‌ గడ్డ మీదకు తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక.. ధాన్యం రైతులకు 24 నుంచి 48 గంటల్లోనే సొమ్ము జమ చేశారు. అయితే రెండు నెలలుగా లెక్క తప్పింది.
ఇరాన్‌ తన అణు కార్యక్రమాన్ని నియంత్రించుకునే అంశంపై త్వరగా ఒక ఒప్పందానికి రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ...
పశ్చిమాసియాను మరింత సంక్షోభంలోకి నెట్టివేసేలా  ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య యుద్ధం తీవ్రతరమైంది. ఇరు దేశాలు శనివారం పరస్పరం ...
అహ్మదాబాద్‌లో సంభవించిన ఎయిరిండియా విమాన దుర్ఘటనకు జవాబుదారీ ఎవరిదన్నది కేంద్ర ప్రభుత్వం తేల్చాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ...