ニュース
త్వరలో బాలభరోసా పథకం ప్రారంభించి.. ఐదేళ్లలోపు పిల్లలకు అవసరమైన శస్త్రచికిత్సలు చేయిస్తామని తెలంగాణ మంత్రి సీతక్క తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్లో వర్షాకాల సన్నద్ధతపై పురపాలకశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
నంద్యాలలో ప్రముఖ నటుడు మంచు మనోజ్ సందడి చేశారు. సతీమణి మౌనికతో కలిసి మూల పెద్దమ్మ అమ్మవారి జాతరకు హాజరయ్యారు.
ఈ రోజుల్లో ఎవరిని చూసినా మొబైల్లోనే లీనమైపోతున్నారు. అంతర్జాలంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాతో పాటు ...
ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీకి చేదు అనుభవం ఎదురైంది. షర్మిలకు వ్యతిరేకంగా కడపలో సమావేశం నిర్వహించడంపై కాంగ్రెస్ నేతలు ...
పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం ఐటీడీఏ ఏపీవో జి.చిన్నబాబు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ...
అంతర్జాతీయ బ్యాంకుల కన్సార్షియం నుంచి 750 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.6,400 కోట్ల) రుణాలను తీసుకున్నట్లు దేశంలోనే అతిపెద్ద ...
స్థానిక సింగపూర్ సంగీత కళాకారులతో కలిసి పనిచేసినందుకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ను సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ ...
విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టు కోసం నిర్దేశించిన ప్రాంతాలను మెట్రో రైల్ అధికారులు, ఆసియన్ ...
కేరళ తీరంలో ప్రయాణిస్తున్న ఓ నౌకలో భారీ పేలుడు సంప్రదించింది. రక్షణ శాఖ సహాయకచర్యలు చేపట్టింది.
తెలంగాణ ఆర్టీసీ బస్పాస్ ఛార్జీలను పెంచింది. సాధారణ ప్రజలతో పాటు, స్టూడెంట్ పాస్ ధరలను పెంచింది.
నా చిన్నప్పుడే అమ్మానాన్నలు విడిపోయారు. అమ్మ ఉద్యోగం చేస్తూ నన్ను డిగ్రీ చదివిస్తోంది. తను సహోద్యోగితో సన్నిహితంగా ఉండటం చూశా ...
現在アクセス不可の可能性がある結果が表示されています。
アクセス不可の結果を非表示にする