Nuacht

హజ్‌ యాత్రికులతో లఖ్‌నవూ విమానాశ్రయానికి చేరుకున్న సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది.
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)కు బాంబు బెదిరింపు వచ్చింది.
దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు నేడు లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి.
ప్రజాస్యామ్యాన్ని రక్షించాలని, వలసదారుల హక్కులను కాపాడాలని కోరుతూ అమెరికాలోని ఊరూవాడా రోడ్డెక్కింది. వలసదారులను అరెస్టు ...
‘పార్టీలకతీతంగా ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తాం.. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు ...
కడుపున పడ్డప్పటి నుంచి ఎన్నో గండాలను దాటించి పండంటి బిడ్డను భూమ్మీదకు తెస్తుంది అమ్మ ... ఇప్పుడు ఆమె పోరాడాల్సిన విషయాల ...
ఐఐటీల్లో బీటెక్‌ కృత్రిమ మేధ, ఏఐ అండ్‌ డేటా సైన్స్‌ కోర్సులకు డిమాండ్‌ పెరుగుతోంది. కొన్ని ఐఐటీల్లో వాటిని ఎంచుకునే ...
ఊజీ ఈగ టమాటా రైతును కోలుకోలేని దెబ్బ తీస్తోంది. ఇప్పటికే ధరలు గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన చెందుతుంటే.. ఈ ఈగ వల్ల కాయ ...
సాధారణంగా బొప్పాయి చెట్టుకు 50 నుంచి 100 కాయల వరకు కాస్తుంటాయి. కానీ ఈ చెట్టు మాత్రం సుమారు 200కు పైగా కాయలు కాస్తూ ...
‘మ్యాడ్‌’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కొత్త నాయిక అనంతిక సనీల్‌కుమార్‌. ఇప్పుడామె రెండో సినిమాగా ‘8 వసంతాలు’తో ...
రహస్య ఆపరేషన్లలో ఇజ్రాయెల్‌ గూఢచర్య సంస్థ మొస్సాద్‌ది అందెవేసిన చేయి ప్రపంచంలో ఎక్కడైనా.. ఏదైనా చేయగల నేర్పు ఆ సంస్థ సొంతం.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించి ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీయాలని వైకాపా అధినేత జగన్‌ చూస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి ...