News

సార్‌.. మా డివిజన్‌లో చెత్త తీయడం లేదు..అయ్యా.. మా వీధిలో తాగునీరు రావడం లేదు..వీధి దీపం వెలగడం లేదు.. కుక్కల సమస్య ...
ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించినవారిలో ఒకరైన గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపాణీ మృతదేహాన్ని గుర్తించారు. ఆయన కుటుంబ సభ్యుల ...
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ విమానాశ్రయం వద్ద ఈ నెల 12న జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాద దృశ్యాలు నిమిషాల వ్యవధిలో వైరల్‌ కాగా, ...
కెనడా వేదికగా జరగనున్న జీ7 శిఖరాగ్ర సమావేశం.. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను, దక్షిణార్ధ గోళ దేశాల (గ్లోబల్‌ సౌత్‌) గొంతును ...
గుజరాత్‌లో నాలుగురోజుల క్రితం ఎయిరిండియా విమానానికి జరిగిన ఘోర ప్రమాదంతో ప్రయాణికులు హడలెత్తిపోతుండగా శని, ఆదివారాల్లో అదే ...
బైక్‌పై స్టంట్స్‌ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్న యువకుడిపై పశ్చిమ ట్రాఫిక్‌ సీఐ సింగయ్య కేసు నమోదు చేశారు.
ఉమ్మడి జిల్లాలో పశుపోషణపై క్రమేణా ఆసక్తి తగ్గుతోంది. బీమా పథకాలు, ప్రభుత్వం తరఫున తగిన తోడ్పాటు లేకపోవడమే ఇందుకు కారణమనే ...
సముద్రంలో చేపల వేట నిషేధం ఆదివారం రాత్రితో ముగిసింది. సోమవారం నుంచి మత్స్యకారులు చేపల వేటకు పయనం అవుతున్నారు. విరామ సమయంలో ...
ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలో నిమ్మకాయలది ప్రత్యేక స్థానం. నిమ్మలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు.. అర్థరైటిస్‌ నొప్పుల నుంచి ...
పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో పిల్లలు ఇప్పుడిప్పుడే బడిబాట పడుతున్నారు. ఒకటిన్నర నెలల పాటు ఆటపాటలతో గడిపిన విద్యార్థులు ...
మంథని పరిధిలోని భట్టుపల్లి వద్ద నిర్మించతలపెట్టిన మర్రివాగు ప్రాజెక్టు మూడు దశాబ్దాలుగా పూర్తి కావడం లేదు. అటవీశాఖ అనుమతుల ...
బ్రిటన్‌కు చెందిన ఎఫ్‌-35 యుద్ధవిమానం శనివారం రాత్రి కేరళ రాజధాని తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండయింది.